గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, నవంబర్ 28, 2016

ఆహ్వానము

కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్

అవధాన రాజహంసిని, శతావధాన విశారద
కుమారి పుల్లాభట్ల నాగశాంతి స్వరూప గారిచే
(తెలుగు అధ్యాపకురాలుఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలరాజమహేంద్రవరము)

అష్టావధానము

వేదిక : రైజింగ్ సన్ హైస్కూల్, వాసవి కాలనీ రోడ్, కొత్తవాడ, వరంగల్
తేదీ : 04-12-2016 (ఆదివారం); సమయం : ఉదయం 10-00 గం.లకు.

అధ్యక్షులు             : Ln. తమ్మెర లక్ష్మీనరసింహరావు గారు, MJF., T 20 F.,
సమన్వయ కర్త       : డా॥ ఇందారపు కిషన్ రావు గారు, (ప్రముఖ అష్టావధాని)
ముఖ్య అతిథి         : శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, (ప్రముఖ పద్యకవి)
విశిష్ట అతిథి          : డా॥ టి. శ్రీరంగస్వామి గారు, (శ్రీలేఖ సాహితి, వరంగల్)

పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి                 : శ్రీ గుండు మధుసూదన్ గారు
సమస్య                    : శ్రీ జీడికంటి శ్రీనివాస మూర్తి గారు
దత్తపది                   : శ్రీ కంది శంకరయ్య గారు
వ్యస్తాక్షరి                 : శ్రీమతి బోయినిపల్లి రాధ గారు
వర్ణన                      : డా॥ పాతూరి రఘురామయ్య గారు
ఆశువు                    : శ్రీ చేపూరి శ్రీరామ్ గారు
ఘంటావధానము        : చి॥ యం. వెంకటలక్ష్మి
అప్రస్తుత ప్రసంగము    : డా॥ పల్లేరు వీరస్వామి గారు


అందరూ ఆహ్వానితులే!

ప్రాయోజకులు :
     శ్రీ రామడుగు షణ్ముఖాచారి గారు,       


ప్రిన్సిపాల్, రైజింగ్ సన్ హైస్కూల్, వరంగల్.