-చంద్రబాబు ప్రెస్కాన్ఫరెన్స్కు కొందరు విలేకరులను అడ్డుకోవడంపై జస్టిస్ కట్జూ స్పందన
-ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
-ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్లకు నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు, టీవీ చానళ్లకు చెందిన పాత్రికేయ ప్రతినిధులను అనుమతించకపోవడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే, మీడియా స్వేచ్ఛను కాలరాయడమే నని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి